బెంగాల్, జార్ఖండ్ ల్లో మావోల విధ్వంసం

బంద్ సందర్భంగా మావోయిస్టులు వశ్చిమ బెంగాల్ లోని పశ్సిమ మిడ్నాపూర్ జిల్లాలో మిడ్నాపూర్ - గుడియప్ప షోలా రైల్వై ట్రాక్ ను మావోయిస్టులు పేల్చేశారు. అలాగే జార్ఖండ్ లోని ముసాబోని, దుమారియాల మధ్య గల వంతెనను వారు మందుపాతరతో పేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో తమ నాయకుడు శాఖమూరి అప్పారావును పోలీసులు కిరాతకంగా హత్య చేసి ఎన్ కౌంటర్ గా చిత్రీకరించారని మావోయిస్టు నేత కిషన్ జీ ఆరోపించారు.












Click it and Unblock the Notifications