ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

మృతుల్లో ఆ మహిళకు కూతురు సరిత, కుమారుడు జగదీష్ ఉన్నారు. మరో నాలుగేళ్ల చిన్నారి ఉంది. కుటుంబ తగాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. భావోద్వేగానికి గురై ఆమె మంగళవారం ఉదయం పిల్లలను తీసుకుని వ్యవసాయ భూముల్లోని బావి వద్దకు వెళ్లి పిల్లలను అందులో తోసేసి తాను దూకినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications