కొత్తగా 5 లక్షల మందికి రేషన్ కార్డులు

Jupally Krishna Rao
కరీంనగర్‌: అర్హులైన మరో 5 లక్షల మందికి మేనెలలో కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్‌ చివరినాటికి బోగస్‌ రేషన్‌కార్డుల ఏరివేత పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.

5 నుంచి 8 శాతం బోగస్‌ రేషన్‌కార్డులు గుర్తించామని పేర్కొన్నారు. ఏరివేత ప్రక్రియలో అర్హులు కార్డులు కోల్పోతే గ్రామసభలు నిర్వహించి వాటిని పునరుద్ధరిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+