వైష్ణవి హత్య, 60 రోజులు గడిచినా...

నార్కో అనాలిసిస్ పరీక్షలకు విముఖత చూపిన వెంకట్రావు సోమవారం అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. నార్కో పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీసుల దాఖలు చేసిన పిటిషన్లో తన వాదనను వినాలని కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రావడంతో వెంకట్రావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వైష్ణవి కేసులో వెంకట్రావు ప్రమేయం ఎంత మాత్రం లేదని అతని న్యాయవాదులు వాదించారు.
ఇప్పటి వరకు కోర్టులో నిందితులని హాజరుపరచడం, నిందితుల గుర్తింపు ప్రక్రియ జరిగింది మినహా కేసు అసలు విచారణ మొదలైంది లేదు. పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జీషీట్ దాఖలు చేయాలి. లేదంటే కేసులో నిందితులు బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 రోజులు పూర్తికాగా, ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు కీలకమైనందున నివేదికలు హైదరాబాద్ నుంచి అందాలి. నార్కో అనాలిసిస్ పరీక్షలు జరిగితే తదనుగుణంగా ఛార్జీషీట్లో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పూర్తయితేనే కోర్టులో నాగ వైష్ణవి కేసు విచారణ మొదలుకాదు. నెల రోజుల సమయంలోను పోలీసులు పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications