నకిలీ బీమా సంస్ధతో మోసపోయిన జనం
అంతేకాకుండా నెలనెలా బీపీ, షుగర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మి కృష్ణలంకకు చెందిన సుమారు 70మంది డబ్బు చెల్లించారు. ఇప్పటివరకూ రూ.3లక్షల వరకూ ఈ ప్రాంతవాసులు చెల్లించినట్లు సమాచారం. ఇటీవల ఈ సంస్థ పేరు మార్చి కారుణ్య షిఫ్రా డయాబెటిక్ కేర్ సొసైటీగా మార్చినట్లు తెలిసింది.
Comments
Story first published: Tuesday, March 30, 2010, 8:07 [IST]