రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
ఇలా ఉండగా ఈ ఆత్మహత్యా సంఘటనపై కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. తన తండ్రి ఇటువంటి వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా, క్షేత్ర స్ధాయిలో ఇటువంటి విషాదాలు జరగడం ఆయనను విస్మయానికి గురిచేసింది.
Comments
కడప ఆత్మహత్య రైలు అప్పులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి kadapa suicide ys jaganmohan reddy ys rajasekhar reddy
Story first published: Sunday, April 4, 2010, 14:08 [IST]