కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Kadapa Dst.
కడప: అప్పుల బాధ తాళలేక పిల్లలతో సహా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కోడూరు మండలం బోయినపల్లి వద్ద రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. మృతుల్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

ఇలా ఉండగా ఈ ఆత్మహత్యా సంఘటనపై కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. తన తండ్రి ఇటువంటి వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా, క్షేత్ర స్ధాయిలో ఇటువంటి విషాదాలు జరగడం ఆయనను విస్మయానికి గురిచేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X