గుంటూరు- సికింద్రాబాద్ వేసవి ప్రత్యేక రైలు సర్వీసు
గుంటూరు నుంచి బయలుదేరే రైలు ఏప్రిల్ 10,17,24, మే 1,8,22,29 తేదీల్లో నడుస్తుందని, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు, ఏప్రిల్ 9,16,23,30, మే 7,14,21,28 తేదీలలో చేరుతుందన్నారు. గుంటూరు నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్కు వెళుతుందన్నారు. ఈ రైలులో అన్ని జనరల్ బోగీలనే కేటాయించటం జరిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Story first published: Monday, April 5, 2010, 9:43 [IST]