గ్రూపుల వల్లే కాంగ్రెసు బతికింది: పిల్లి
కాంగ్రెసు పార్టీలోని గ్రూపుల మధ్య విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. ఒక గ్రూపు కన్నా మరో గ్రూపు బాగా చేయాలనే పోటీ తత్వం ఉంటుందని, దాని వల్ల పార్టీ చురుగ్గా ఉంటుందని, ఇది తన అభిప్రాయమని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, April 10, 2010, 12:40 [IST]