ఎసిబి వలలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్
ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై ఏసీబీ ఈ దాడులను నిర్వహించింది. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అన్నం నాయుడు తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడుకు దూరపు బంధువని తెలుస్తోంది.
Comments
Story first published: Tuesday, April 13, 2010, 11:41 [IST]