హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆడపిల్లలపై యాసిడ్ దాడులపై సమీక్ష

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, యువతులపై జరుగుతున్న యాసిడ్‌ దాడులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసిడ్‌ దాడులకు పాల్పడేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సబిత తెలిపారు.

ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ముఖ్యమంత్రి కూడా ఒత్తిడి తీసుకువస్తారన్నారు. కాగా యాసిడ్‌ దాడుల్లో వికలాంగులైనవారికి పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. మృగాల వంటి మగాళ్ళు ఆడపిల్లలపై ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X