1700 డాక్టర్ పోస్టుల భర్తీ: మంత్రి సుదర్శన్
రూ.3.5 కోట్లతో క్యాథలాగ్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో మిలీనియం బ్లాక్కు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Story first published: Tuesday, April 13, 2010, 11:36 [IST]