గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1700 డాక్టర్ పోస్టుల భర్తీ: మంత్రి సుదర్శన్

By Santaram
|
Google Oneindia TeluguNews

Congress
గుంటూరు: త్వరలో 1,700 వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య విద్యాశాఖమంత్రి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 200మంది వైద్యులకు పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు. సుదీర్ఘంగా సెలవుల్లో ఉన్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

రూ.3.5 కోట్లతో క్యాథలాగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో మిలీనియం బ్లాక్‌కు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X