ఖమ్మంలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం
వైయస్ మరణంతో ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబ సభ్యులను జగన్ కలవనున్నారు. మేడిశెట్టివారిపాలెంలో ఈ రోజు ఉదయం ఆయన వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ పశ్చిమగోదావరి పర్యటన విజయవంతమైంది. ఎర్రటి ఎండల్లో ఆయన రెండున్నర రోజుల పాటు ఆ జిల్లాలో పర్యటించారు.
Comments
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కొండా సురేఖ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం ys jagan odarpu yatra konda surekha mallu batti vikramarka khammam
Story first published: Tuesday, April 13, 2010, 11:23 [IST]