ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మంలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఖమ్మం: కడప ఎంపీ వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని మంగళవారం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కలిశారు. ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభం అయ్యింది.

వైయస్ మరణంతో ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబ సభ్యులను జగన్‌ కలవనున్నారు. మేడిశెట్టివారిపాలెంలో ఈ రోజు ఉదయం ఆయన వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ పశ్చిమగోదావరి పర్యటన విజయవంతమైంది. ఎర్రటి ఎండల్లో ఆయన రెండున్నర రోజుల పాటు ఆ జిల్లాలో పర్యటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X