తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తించాం: అబూ

తమ రాష్ట్ర తొలి పర్యటన సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. వచ్చే మూడు నెలల వ్యవధిలో తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఆయన అన్నారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణకే తాము పర్యటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గడువు కన్నా ముందే తాము నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని ఆయన అన్నారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications