వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూ.గో క్వారీ ప్రమాదంలో ముగ్గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari Dist
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండ శివారులో అనూరు వద్ద క్వారీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. క్వారీలో పెచ్చులు వూడిపడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదం తర్వాతే ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే. ఫిబ్రవరిలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X