వైయస్ గొప్ప ముఖ్యమంత్రి: రోశయ్య ప్రశంస

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని తెలిపారు. జిల్లా ప్రజల దాహార్తి తీర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అనంత ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని అన్నారు. రాయదుర్గంలో ఆదివారం జరిగిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఆర్ పలు పథకాలను చేపట్టారని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. మంచినీటి పథకాల కోసం కేటాయించిన నిధులను సకాలంలో మంజూరు చేసి, ఈ పథకాలు పూర్తయ్యేందుకు కృషిచేయాలని సీఎంను ఆయన కోరారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications