ఆట ఓంకార్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

చిన్న పిల్లలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని ఈ కార్యక్రమంపై ఇప్పటికే ప్రజా సంఘాలు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాయి. పసి పిల్లలతో చీదరించుకునే విధంగా చిందులు వేయిస్తూ, అర్థ నగ్న నృత్యాలు చేయించడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ ఫిర్యాదుపై ఈ నెలాఖరున తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మానవ హక్కుల కమిషనర్ సుభాషణ్ రెడ్డి చెప్పారు. ఈ స్థితిలో ఓంకార్ పై శ్రీరామ్ రెడ్డి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications