తిరుమల కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం
విచారణలో తవ్విన కొద్ది అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. అవినీతికి పాల్పడినవారిలో డిప్యూటీ ఈవోలు ఏఈవోలు, సూపరింటెండెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.
Comments
Story first published: Wednesday, May 5, 2010, 13:18 [IST]