తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: గత నెల 22వ తేదీన బయటపడ్డ శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంపై విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత మూడు పాలకమండలి హయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులపైనా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.25 లక్షలకు పైగా చేతులు మారినట్లు సమాచారం.

విచారణలో తవ్విన కొద్ది అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. అవినీతికి పాల్పడినవారిలో డిప్యూటీ ఈవోలు ఏఈవోలు, సూపరింటెండెంట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X