వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ పరిష్కారం ఎపిలోనే: చిదంబరం
నార్కో అనాలసిస్ పరీక్షలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామమని హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నిందితులెవరైనా విచారణ నాగరిక విధానంలో ఉండాలన్నారు. వారి మానవ హక్కులను గౌరవించాలని చెప్పారు. చిత్రహింస నిరోధక బిల్లు-2010పై లోక్సభలో గురువారం జరిగిన చర్చకు హోంమంత్రి సమాధానం ఇస్తూ ఈ మేరకు పేర్కొన్నారు.
చిదంబరం తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ chidambaram telangana srikrishna committee venkaiah naidu new delhi
Story first published: Friday, May 7, 2010, 8:46 [IST]