రాయపాటిపై మంత్రుల మండిపాటు

మంత్రివర్గంలో అవినీతి పరులు ఎవరూ లేరని మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అన్నారు. రాయపాటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తాయని ఆయన అన్నారు. అటువంటి ఆరోపణలు చేసే ముందు రాయపాటి చెక్ చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. రాయపాటి ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారని మరో మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. ఆధారాలు ఉంటే అదిష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. రాయపాటి విచక్షణకే వదిలేస్తున్నానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications