వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాయపాటిపై మంత్రుల మండిపాటు
మంత్రివర్గంలో అవినీతి పరులు ఎవరూ లేరని మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అన్నారు. రాయపాటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తాయని ఆయన అన్నారు. అటువంటి ఆరోపణలు చేసే ముందు రాయపాటి చెక్ చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. రాయపాటి ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారని మరో మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. ఆధారాలు ఉంటే అదిష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. రాయపాటి విచక్షణకే వదిలేస్తున్నానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.
Comments
రాయపాటి సాంబశివ రావు కాంగ్రెసు రఘువీరారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి rayapati sambashiva rao congress raghuveera reddy komatireddy venkat reddy
Story first published: Saturday, May 8, 2010, 11:23 [IST]