రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి

Chittoor Dist
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెరుగా వస్తున్న ఆర్టీసీ బస్సు-వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులది నెల్లూరు జిల్లా శివాజీనగర్‌.

నెల్లూరు మున్సిపాల్‌ అటెండర్‌ మస్తాన్‌, డ్రైవర్‌ కొండయ్య, దివ్య, వంశీ, మౌనిక తదితరులు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+