రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి
నెల్లూరు మున్సిపాల్ అటెండర్ మస్తాన్, డ్రైవర్ కొండయ్య, దివ్య, వంశీ, మౌనిక తదితరులు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
Story first published: Sunday, May 9, 2010, 9:32 [IST]