వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీలిచిత్రాల సైట్ లపై ఆంక్షలు పెట్టాలి: సిజె
సాక్షాత్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే సైబర్ నేరబాధితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ ఈ మెయిల్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఆటోమొబైల్ విడిపరికరాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లుగా ఆయన ఈ మెయిల్ ఖాతాలోంచి మెయిళ్లు పంపించారు. జస్టిస్ లోకుర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
బాలకృష్ణన్ న్యూఢిల్లీ ఇంటర్నెట్ చీఫ్ జస్టిస్ balakrishnan new delhi blue films internet chief justice
Story first published: Sunday, May 9, 2010, 9:15 [IST]