కోస్తా ఆంధ్ర తీరానికి మినీ సునామీ?

ఇండొనేషియా భూకంపం తీవ్రత రిక్టార్స్కేల్పై 7.4గా నమోదయింది. సమత్రా దీవిలో సునామీ హెచ్చరికను జారీచేశారు. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం వల్ల భారీస్థాయిలో సునామి అవకాశం లేదని, స్థానికంగా అంతగా ప్రభావం చూపని సునామి రావొచ్చునని యూనైటెడ్ స్టేట్స్ జీయోలాజికల్ సర్వే(యూఎస్ జీఎస్) తెలిపింది.












Click it and Unblock the Notifications