అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసం చేయడానికే గుర్రమెక్కిన చిరు: పొన్నాల

By Santaram
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
అనంతపురం: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మంచి నటుడని, అందుకే గుర్రపు స్వారీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పోలవరం ప్రాజెక్టు యాత్రలో భాగంగా చిరు చేసిన గుర్రపు స్వారీపై ఆయన మాట్లాడారు. హంద్రినీవా పథకం ద్వారా సీమా జిల్లాల ప్రజలకు నీరందిస్తామని తెలిపారు. మంత్రుల్లో అవినీతిపరులున్నారన్న రాయపాటి వ్యాఖ్యలపై స్పందించనని ఆయన పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నిన్న దుయ్యబట్టారు. పోలవరం సాధన కోసం చిరంజీవి సాగిస్తున్న యాత్ర శనివారం విశాఖ జి ల్లాకు చేరుకుంది. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, అడ్డరోడ్డు, అచ్యుతాపురంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనకు భయపడి కాంగ్రెస్ ఎంపీలు షో వర్క్‌కు దిగారని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X