మంత్రి ధర్మాన డ్రామా, రోశయ్య తందానా!

ముఖ్యమంత్రి విచారణకు ఎవరిని పురమాయిస్తారో, నివేదిక ఎలా ఇవ్వమంటారోనన్నది పెద్ద డ్రామాగా మారింది. సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఏవైనా బయటపడే అవకాశముంది. కానీ అలా జరగకపోవచ్చని రాజకీయ డ్రామాలను బట్టి అర్ధమవుతోంది. ధర్మాన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండే విజిలెన్స్ విచారణను కోరుకోవడాన్ని బట్టి పరిస్ధితిని ఊహించవచ్చు. ఉపాధి పనుల్ల ఎలాంటి అక్రమాలు జర గలేదని, టీడీపీ ఆరోపణలు అర్థరహితమని ధర్మాన అన్నారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి విచారణ జరిపించాలని సీఎంను కోరారు.












Click it and Unblock the Notifications