గొంతు కోసి భార్యను చంపిన భర్త

భార్యను హత్య చేసి రహ్మతుల్లా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బుల విషయంలో చెలరేగిన వివాదం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications