లిబియా:
ట్రిపోలి
విమానాశ్రయంలో
బుధవారం
జరిగిన
ఘోర
విమానప్రమాదంలో
105మంది
దుర్మరణం
చెందారు.
దక్షిణాఫ్రికా
నుంచి
లిబియా
వెళుతున్న
ఈ
విమానం
ట్రిపోలీ
విమానాశ్రయంలో
దిగుతుండగా
ఒక్కసారిగా
కుప్పకూలింది.
విమానంలో
94మంది
ప్రయాణికులు,
11మంది
విమాన
సిబ్బంది
ఉన్నట్లు
అధికారులు
తెలిపారు.