మావోల ఘాతుకం: నలుగురి హత్య

తమ మహిళా కార్యకర్త అరెస్టుకు నిరసనగా పశ్చిమ మిడ్నాపూర్లో శుక్రవారం నుంచి 24 గంటల పాటు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు హత్యా కాండకు దిగారు. బుల్లెట్ దెబ్బలు తగిలిన నాలుగు మృతదేహాలు సిల్దా సమీపంలోని జబల్పూర్ లో కనిపించాయి.












Click it and Unblock the Notifications