జగన్ యాత్ర రాజకీయం కాదు: సురేఖ

సమైక్యాంధ్ర కోసం మరణించినవారి కుటుంబాలను జగన్ పరామర్శించడం లేదని, అందువల్ల తెలంగాణ కోసం మరణించినవారి కుటుంబాలను కూడా జగన్ పరామర్శించబోరని ఆమె చెప్పారు. అందువల్ల జగన్ పర్యటనకు రాజకీయ రంగు పులమడం మంచిది కాదని ఆమె అన్నారు. తెలంగాణ కోసం మరణించివారి కుటుంబాలను తాను త్వరలో పరామర్శిస్తానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications