హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ జై ఆంధ్ర సభకు కెసిఆర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరిగే జై ఆంధ్ర ఉద్యమ సభకు హాజరయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు చాలా కాలంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో ముందుకు సాగనీయడం లేదు. ఈ స్థితిలో జై ఆంధ్ర ఉద్యమ నాయకులు ఈ నెల 28వ తేదీన విజయవాడలో సభ తలపెట్టారు.

కత్తి పద్మారావు, ఇతర జై ఆంధ్ర ఉద్యమ నాయకులు సోమవారం సాయంత్రం కెసిఆర్ ను కలిశారు. జై ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాలపై వారు చర్చించారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి కెసిఆర్ ఆంధ్ర పర్యటన అవసరమని వారు భావిస్తున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X