రుచించకనే తెలంగాణ గొడవ: రోశయ్య

తెలంగాణపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని, ఈ విషయంలో తొందరపాటు తగదని ఆయన అన్నారు. రైతు చైతన్య యాత్ర అంటే రైతులకు వ్యవసాయ సమయం ఆసన్నం కాబోతుందనే సూచన అన్నారు. ఈ రైతు చైతన్య యాత్రలు జూన్ 2వ తేదీ వరకు జరుగుతాయి.












Click it and Unblock the Notifications