అయేషా కేసు: సత్యంబాబు పరారీ

హైదరాబాదు నుంచి విజయవాడకు తీసుకుని వెళ్తుండగా సత్యంబాబు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, సత్యంబాబు పరారీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యంబాబు పరారీ కట్టుకథ అని అతని తల్లి మరియమ్మ అంటోంది. సత్యంబాబు నరాల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. దానివల్ల అతను పారిపోయాడంటే నమ్మకం కుదరడం లేదని అంటున్నారు. నరాల వ్యాధికి హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతనికి హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స చేయిస్తున్నారు. నిమ్స్ నుంచి విజయవాడ తీసుకెళ్తుండగా సత్యంబాబు పారిపోయాడని అంటున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సత్యంబాబు పారిపోయాడని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు అంటున్నారు. ఇందుకు బాధ్యులైన పది మంది పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications