సత్యంబాబు పరారీ కట్టుకథేనా?

సత్యంబాబు పరారీపై అతని తల్లి మరియమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సత్యంబాబును ఎన్ కౌంటర్ చేయడానికే ఈ కథ అల్లుతున్నారని ఆమె అంటోంది. సత్యంబాబు పరారీ అయ్యాడనే వార్త వెలువడిన కొద్దిసేపటికే అతన్ని వరంగల్ జిల్లా జనగామ పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం జరిగింది. కేసును మాయ చేయడానికే సత్యంబాబు పరారీ కథ అల్లి అతన్ని చంపేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని అయేషా తల్లి షంషాద్ బేగం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కొనేరు రంగారావు మనవడు సతీష్, మరికొంత మందిని రక్షించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆమె అంటోంది.
సత్యంబాబు పరారయ్యాడనే వార్తలపై ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నరు. కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామానికి చెందిన ప్రజలు కూడా పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యంబాబు ఈ గ్రామానికి చెందినవాడే. సత్యంబాబు ఇంకా పోలీసుల అదుపులోనే ఉండవచ్చునని కూడా అంటున్నారు. సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications