పిఎంగా రాహుల్ పై పార్టీదే నిర్ణయం: పిఎం

టెలికం వ్యవహారంలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. సిబిఐని తాము రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అఫ్జల్ గురు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీతో ఏ విధమైన ఒప్పందాలు లేవని ఆయన చెప్పారు. జనగణనలో కుల వివరాలు చేర్చే విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. వారసత్వ సమస్యపై తాను ఆందోళన చెందడం లేదని, దానికి సంబంధించిన విషయంపై చరిత్రకారులు చెప్పాలని ఆయన అన్నారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications