వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతో రోశయ్య సమావేశం
లైలా తుఫాను నష్టంపై ముఖ్యమంత్రి రోశయ్య సోనియాకు నివేదిక సమర్పించారు. సోనియా గాంధీతో భేటీకి ముందు ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా వీరప్ప మొయిలీ, డి. శ్రీనివాస్ కు మంధ్య చర్చలు జరిగాయి.
Comments
రోశయ్య శ్రీనివాస్ కాంగ్రెసు సోనియా గాంధీ వీరప్ప మొయిలీ న్యూఢిల్లీ rosaiah srinivas congress sonia gandhi veerappa moily new delhi
Story first published: Monday, May 24, 2010, 14:09 [IST]