మేయర్ కార్తిక రెడ్డితో వైరం: కష్టాల్లో ఎమ్మెల్యే జయసుధ

మేయర్ కార్తిక రెడ్డి శుక్రవారం ఉదయమే ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) వార్డు కమిటీ సభ్యుల ఎన్నికపై తలెత్తిన వివాదంపై ఆమె ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. ఈ స్థితిలో జయసుధ ఏం చేస్తారనే అర్థం కావడం లేదు. జయసుధ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సన్నిహితురాలు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. దాని వల్ల ముఖ్యమంత్రి వద్ద జయసుధకు సాన్నిహిత్యం తక్కువే ఉంటుంది. అందువల్ల జయసుధకు ఇరకాటంలో పడినట్లేనని భావించవచ్చు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications