వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబుపై మండిపాటు
పార్టీ సీనియర్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అలక వహించారు. పార్టీనుంచి వెళ్లిపోతానని కూడా ఆయన హెచ్చరించినట్లు సమాచారం. మాకినేని పెదరత్తయ్య బహిరంగంగానే పార్టీ అభ్యర్థుల ఎంపిక తీరును వ్యతిరేకిస్తున్నారు. డబ్బులున్నవారినే రాజ్యసభకు ఎంపిక చేస్తున్నారని ఆయన చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన టి. దేవేందర్ గౌడ్ పేరు కూడా రాజ్యసభకు ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు ఆయనను కూడా పక్కన పెట్టారు.
Comments
Story first published: Saturday, June 5, 2010, 11:23 [IST]