శ్రీకాకుళంలో జగన్ ఓదార్పు యాత్ర ఖాయం
అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఇంట్లో అల్పాహారవిందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓదార్పు యాత్ర ఆగిందని మీడియాలో వచ్చిన కథనాలపై జగన్ స్పందించారు. యాత్ర ఆగిందని కొనసాగదని ఎవరు చెప్పారని ఆయన మీడియాను ప్రశ్నించారు. యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర అనంత వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం అనంతపురం ys jagan odarpu yatra srikakulam anantapur
Story first published: Sunday, June 6, 2010, 10:44 [IST]