వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓదార్పు యాత్రపై జగన్ కట్టడికే అధిష్టానం నిర్ణయం
కాగా, వైయస్ జగన్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఓదార్పుయాత్ర చేపట్టాలనే ఉద్దేశంతో అన్నారు. ఓదార్పు యాత్ర జరగదని ఆయన ఆదివారం అనంతపురంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. కానీ, జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం అంత సులభంగా కనిపించడం లేదు. ఆయనకు అత్యంత సన్నిహితులైన నేతలు కూడా అధిష్టానం అనుమతి వచ్చే వరకు ఓదార్పు యాత్ర చేపట్టకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వారి మాటలను జగన్ వినే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
Story first published: Monday, June 7, 2010, 8:27 [IST]