అమెరికాలో ఆంధ్ర విద్యార్థి శశిశేఖర్ మృతి
శశిశేఖర్ మృతదేహాన్ని ఈనెల 12న బాపట్లకు పంపేలా తానా, భారత ఎన్ ఆర్ ఐ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. శశిశేఖర్ బిట్స్పిలానీలో ఎంటెక్ చదివాడు. మూడేళ్ల పీహెచ్డీ కోర్సు పూర్తిచేసేందుకు 2008లో అమెరికా వెళ్లాడు. శశిశేఖర్ తండ్రి రవీంద్రనాథ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. శశిశేఖర్ మృతితో ఆ కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Comments
Story first published: Thursday, June 10, 2010, 12:59 [IST]