చంద్రబాబు, డిఎస్ మమ్మల్ని కలుస్తారని భావిస్తున్నాం: దుగ్గల్
వచ్చే నెలలో క్షేత్ర స్థాయి పర్యటనలుంటాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్షేత్ర పర్యటనలుండవని, ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తాము పర్యటించబోమని ఆయన చెప్పారు. తిరిగి ఈ నెల 16,17 తేదీల్లో రాష్ట్రానికి వస్తామని ఆయన చెప్పారు. ఎన్నారైలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతామని ఆయన చెప్పారు.
వికె దుగ్గల్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ చంద్రబాబు నాయుడు శ్రీనివాస్ హైదరాబాద్ vk duggal srikrishna committee telangana chandrababu naidu srinivas hyderabad
Story first published: Thursday, June 10, 2010, 16:00 [IST]