శరద్ పవార్ తో చేతులు కలపనున్న వైయస్ జగన్

తనను కాంగ్రెసు నాయకత్వం ఇరకాటంలో పెడుతున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ ను చేరదీసి, కాంగ్రెసును నష్టపరచాలనేది శరద్ పవార్ ఎత్తుగడగా కనిపిస్తోంది. జగన్ కు, శరద్ పవార్ కు మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవార్ నోటి క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత కొంత కాలం అమెరికాకు వెళ్లి వస్తారు. ఆయన తిరిగి రాగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్సిపీ శాఖ జగన్ నాయకత్వంలో ఏర్పడుతుంది.
అధిష్టానాన్ని ధిక్కరించి ఈ నెల 8వ తేదీన ఓదార్పు యాత్రను చేపట్టాలని జగన్ అనుకున్నప్పటికీ పవార్ సూచన మేరకే దాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. వచ్చే నెల 8వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఎన్సీపి శాఖ ఆవిర్భవించే అవకాశాలున్నాయి.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications