బిడ్డతో కలిసి మహిళ రైలు కింద పడి ఆత్మహత్య
రైలు కింద పడుతున్న సమయంలో ఓ వ్యక్తి వారిని రక్షించడానికి ప్రయత్నించాడు. అతను రాజేశ్వరి చిన్న కూతురును మాత్రం రక్షించగలిగాడు. ఈ ఘటనలో గాయపడిన రాజేశ్వరి చిన్న కూతురును, ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. కుటుంబ కలహాల కారణంగానే రాజేశ్వరి పిల్లలతో కలిసి ఆత్యహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Monday, June 14, 2010, 15:51 [IST]