వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై మంత్రులది తలోదారి

పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు ప్రకటిస్తున్నారు. మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ తమ అభిప్రాయాలను బయటకు చెప్పడం లేదు. అయితే కొంత మంది మంత్రుల కుమారులు, బంధువులు జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం. వీరిలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే నెల 8వ తేదీన అధిష్టానం అనుమతి ఇవ్వకున్నా ఓదార్పు యాత్ర చేపట్టడం ఖాయమని భావిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెసు రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications