జలయజ్ఞంలో అవినీతిలో కెవిపి తొలి ముద్దాయి: టిడిపి

పొన్నాల అవినీతి చిట్టాను గవర్నర్ ముందు ఉంచుతానన్న పాల్వాయి అధిష్ఠానం ఫోన్కాల్తో అవన్నీ ఇంట్లో పెట్టి గవర్నర్ వద్దకు వెళ్లారా అని ఎద్దేవా చేశారు. పొన్నాల రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సీనియర్లంతా ఇప్పుడు గవర్నర్ను కలసి కేవలం పోలవరం డిజైన్ గురించి మాత్రమే మాట్లాడామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తిరగబడే లోపల ముఖ్యమంత్రి రోశయ్య కెవిపి, పొన్నాలలపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవినీతిని ముఖ్యమంత్రి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని వారు ప్రశ్నించారు. పొన్నాల అవినీతిని ముఖ్యమంత్రి ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి పొన్నాల బర్తరఫ్ కు సిద్ధపడాలని వారన్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications