కృష్ణయ్యకు బండారు పరామర్శ, రోశయ్యపై విమర్శ
బోధనా ఫీజుల చెల్లింపు విషయంలో భాజపా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి సమస్య తీవ్రతను వివరిస్తామని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు, వివిధ సంఘాల నేతులు ఆస్పత్రి గేటు ఎదుట బైఠాయించి బోధనా ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Story first published: Sunday, June 27, 2010, 12:51 [IST]