ఆజాద్ ను నాగపూర్ లో పట్టుకున్నారు: మావోయిస్టు నేత ఉసెండి

ఆజాద్ తో ముఖాముఖి తలపడే చేవ ఎవరికీ లేదని, ఆజాద్ ను చాలా కాలంగా అనుసరిస్తూ పట్టుకుని కాల్చి చంపారని ఆయన అన్నారు. శాఖమూరి అప్పారావుతో పాటు ఆజాద్ మరణించి ఉంటాడని భావించామని, అయితే ఆ తర్వాత ఆజాద్ కాంటాక్టులోకి వచ్చాడని ఆయన చెప్పారు. శాఖమూరి అప్పారావుకు, ఆజాద్ కు సన్నిహిత సంబంధాలున్నాయని, తరుచూ వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారని ఆయన చెప్పారు. రాత్రంతా వారిద్దరి చిత్రహింసలు పెట్టి చంపేసి ఉంటారని ఆయన అన్నారు. ఇందులో ఆంధ్ర ఎస్బీఐది కీలక పాత్ర అని ఆయన ఆరోపించారు.
ఆజాద్ ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్ వేయాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవర రావు నిర్ణయించుకున్నారు. ఆజాద్ సోదరులు హైదరాబాదులోని మూసారాంబాగ్ ప్రాంతంలో ఉంటారని తెలుస్తోంది. ఆజాద్ తల్లిదండ్రులిద్దరు ఉపాధ్యాయులే. ఆజాద్ కుటుంబ సభ్యులు నూజివీడు ప్రాంతంలో ఉండేవారు. ఆజాద్ వరంల్ ఆర్ఇసీలో బిటెక్, ఆంధ్ర యూనివర్శిటీలో ఎంటెక్ చేశాడు. 1970 నుంచి అతను ఉద్యమంలో ఉన్నాడు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications