హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు నేత చెరుకూరి రాజ్‌ కుమార్ తుదివీడ్కోలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Cherukuri Raj Kumar
హైదరాబాద్: పోలీసు ఎన్‌ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు నేత ఆజాద్‌(చెరుకూరి రాజ్ ‌కుమార్) కు కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు, అభిమానులు కన్నీటితో వీడ్కోలు పలికారు. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన భౌతికకాయానికి కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలు, బంధుమిత్రులు నివాళులర్పించారు. గద్దర్‌, మందకృష్ణ, వరవరరావు, సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు నారాయణ మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌ వేణు తదితరులు హాజరైయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X