జగన్ ఓదార్పు యాత్ర అధిష్టానంపై ధిక్కారం కాదు: కొండా సురేఖ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించాల్సింది శాసనసభలో కాదని, ప్రజల మధ్యలో నివాళులు అర్పించాలని ఆమె అన్నారు. వైయస్ మరణించినప్పుడు సంతాపం కూడా ప్రకటించనివారు ఆయన జయంతి రోజు శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications