జగన్ ఓదార్పు యాత్ర అధిష్టానంపై ధిక్కారం కాదు: కొండా సురేఖ
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించాల్సింది శాసనసభలో కాదని, ప్రజల మధ్యలో నివాళులు అర్పించాలని ఆమె అన్నారు. వైయస్ మరణించినప్పుడు సంతాపం కూడా ప్రకటించనివారు ఆయన జయంతి రోజు శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
కొండా సురేఖ వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర హైదరాబాద్ konda surekha ys jagan congress odarpu yatra hyderabad
Story first published: Tuesday, July 6, 2010, 15:29 [IST]