వైయస్ జగన్ శ్రీకాకుళం యాత్ర వివరాలు ఇవి...

దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మండలంలోని లొద్దపుట్టి చేరుకొని పైల చంద్రమ్మ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. 11 గంటలకు కవిటి మండలం జగతి గ్రామానికి చేరుకొని రెడ్డి అప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు కంచిలి మండలం కేసరపడ గ్రామానికి చేరుకుని పిలక గణపతి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 1 గంటకు సోంపేట గాంధీ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1.45 గంటలకు మందస మండలం హరిపురం చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు మందస మండలం సున్నాదేవి గ్రామంలోరెయ్యి తాతమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు. 3 గంటలకు కాశీబుగ్గ మీదుగా పలాస చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామంలో మార్పు కృష్ణారావు కుటుంబాన్ని ఓదారుస్తారు. 3.45 గంటలకు నందిగాం మండలం మర్లపాడు గ్రామానికి చేరుకొని రత్నాల నిర్మల కుటుంబాన్ని పరామర్శిస్తారు.
సాయంత్రం 4.30 గంటలకు సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి వెళ్లి బత్తిన రామారావు కుటుంబాన్ని ఓదారుస్తారు. 5.15 గంటలకు సంతబొమ్మాళి మండలం నౌపడ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం 116 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 6 గంటలకు టెక్కలి చేరుకొని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications