జగన్ ఓదార్పు ఎఫెక్ట్: ఉండవల్లికి అహ్మద్ పటేల్ క్లాస్

రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు రాజానగరంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు టానిక్లా పని చేస్తుందని వ్యాఖ్యానించారు. 14న రాజానగరంలో జరిగే జగన్ యాత్రలో పాల్గొంటానని తెలిపారు. తాజా పరిణామంతో ఆయన 14వ తేదీన వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications