వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ఓదార్పు ఎఫెక్ట్: ఉండవల్లికి అహ్మద్ పటేల్ క్లాస్
రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు రాజానగరంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు టానిక్లా పని చేస్తుందని వ్యాఖ్యానించారు. 14న రాజానగరంలో జరిగే జగన్ యాత్రలో పాల్గొంటానని తెలిపారు. తాజా పరిణామంతో ఆయన 14వ తేదీన వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
Comments
ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర న్యూఢిల్లీ అహ్మద్ పటేల్ undavalli arun kumar ys jagan congress odarpu yatra new delhi ahmed patel
Story first published: Tuesday, July 13, 2010, 16:55 [IST]